Myanmar Earthquake: భూవిలయం తర్వాత మయన్మార్ పరిస్థితి ఇదీ.. ఇస్రో శాటిలైట్ చిత్రాలు

ఇంటర్నెట్ డెస్క్: మయన్మార్లో ఇటీవల నిమిషాల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాలు (Earthquake) ఆ దేశాన్ని కుదిపేశాయి. పెను విషాదాన్ని మిగిల్చాయి. ప్రకంపనల ధాటికి వందల సంఖ్యలో భవనాలు నేలమట్టమవ్వగా.. శిథిలాల కింద చిక్కుకుని వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ భయానక దృశ్యాలను (ISRO Satellite Images) భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శాటిలైట్ చిత్రాల్లో బంధించింది. (Strong Earthquake in Myanmar)

భూవిలయానికి ముందు, తర్వాత మయన్మార్లో నెలకొన్న పరిస్థితులకు సంబంధించిన దృశ్యాలను ఇస్రో (ISRO)కు చెందిన ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్ కార్టోశాట్-3 ఫొటోలు తీసింది. భూ ఉపరితలానికి 500 కిలోమీటర్ల ఎత్తు నుంచి తీసిన ఈ చిత్రాల్లో భూకంపం కారణంగా ఎంతటి నష్టం వాటిల్లిందో స్పష్టమవుతోంది. ఇరావడీ నదిపై ఉన్న వంతెన కూలిపోవడం, మాండలే యూనివర్సిటీ నేలమట్టమైన దృశ్యాలను ఇస్రో ఫొటోలు తీసింది.

Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చేవెళ్ల బస్సు దుర్ఘటనకు అదీ ఒక కారణమే: మంత్రి పొన్నం
 - 
                        
                            

గాలి వాటం కాదు.. డబ్ల్యూపీఎల్ వేసిన పీఠం ఇది!
 - 
                        
                            

కరూర్ తొక్కిసలాట ఘటన..విజయ్ కార్యాలయానికి సీబీఐ
 - 
                        
                            
అభిమాని హత్య కేసు.. దర్శన్, పవిత్రపై నేరాభియోగాలు
 - 
                        
                            

కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్.. అదరగొట్టిన ‘మంజుమ్మల్ బాయ్స్’.. విజేతలు వీళ్లే
 - 
                        
                            

ఏపీలో రూ.20వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న హిందుజా గ్రూప్!
 


