Social Look: గుల్మార్గ్‌లో వరుణ్‌- లావణ్య.. దక్ష సెల్ఫీ.. దిశాతో మౌనీరాయ్‌

సోషల్‌ మీడియా వేదికగా సినీతారలు పంచుకున్న విశేషాలివీ..

Published : 16 Feb 2024 02:19 IST
  • వరుణ్‌ తేజ్, లావణ్య త్రిపాఠి గుల్మార్గ్‌ (కశ్మీర్‌) వెళ్లారు. అక్కడ దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.
  • దక్షా నగర్కర్‌ తన సెల్ఫీ పోస్ట్‌ చేసింది. దిశా పటానీతో కలిసి దిగిన ఫొటోను మౌనీరాయ్‌ షేర్‌ చేసింది.
  • శ్రద్ధా శ్రీనాథ్‌, నేహా శెట్టి రెడ్‌ కలర్‌ దుస్తుల్లో మెరిశారు.

దక్ష

మౌనీరాయ్‌

లావణ్య, వరుణ్‌

శ్రద్ధా శ్రీనాథ్‌

నేహాశెట్టి

ప్రగ్యా జైస్వాల్‌

కావ్యా థాపర్‌

నిహారిక





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని