Vishal: సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్

హైదరాబాద్: తన తదుపరి చిత్రం ‘రత్నం’ (Rathnam) ప్రమోషన్స్ కోసం హైదరాబాద్లో సందడి చేశారు నటుడు విశాల్ (Vishal). ఇందులో భాగంగా ఆయన వరుస కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకున్నారు. అనంతరం, తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై స్పందించారు. ‘‘ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి గతంలో నేనూ ప్రెసిడెంట్గా వర్క్ చేశా. నాకు తెలిసినంత వరకూ రెడ్ కార్డ్ అనేది ఫుట్బాల్లో ఇస్తారు. సినిమాల్లో కాదు. సినిమాలు తెరకెక్కించకుండా ఖాళీగా కూర్చొనే వాళ్లే ఇలాంటివి ఆలోచిస్తారు. సినిమాలు తీసేవారు ఎవరూ ఇలా ఆలోచించరు’’ అని అన్నారు.
తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘‘పెళ్లి గురించి ఇంట్లో వాళ్లు కూడా అడుగుతున్నారు. ఆర్యకు పెళ్లయ్యాక చేసుకుంటానని చెప్పేవాడిని. ఇప్పుడు అతడికి పెళ్లైంది. ఇకపై ప్రభాస్ పెళ్లి తర్వాత నేను చేసుకుంటా అని చెబుతా (నవ్వులు). పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండాలని నేను అనుకోవడం లేదు. దానికంటూ సరైన సమయం రావాలి. నా వరకూ పెళ్లి అనేది పెద్ద బాధ్యతతో కూడుకున్నది. నాకోసం వచ్చే అమ్మాయిని జీవితాంతం సంతోషంగా చూసుకోవాలి. ఆమెకు సమయం కేటాయించాలి. ప్రస్తుతం నాకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆయా బాధ్యతలతోనే సమయం సరిపోతుంది’’ అని బదులిచ్చారు.
కోలీవుడ్కు చెందిన పలువురు స్టార్ హీరోలకు తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి రెడ్ కార్డు జారీ చేసినట్లు గతేడాది వార్తలు వచ్చాయి. ప్రొడ్యూసర్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో అసోసియేషన్ నిధులను విశాల్ (Vishal) దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఆయనకు రెడ్ కార్డు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’.. చైనా మీడియా అక్కసు
Salman Khan Movie: సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ సినిమాపై చైనా మీడియా అక్కసు వెళ్లగక్కింది. -

ఒక్క సినిమాకే రూ.19 వేల కోట్లు.. ఈ ఏడాదిలో ప్రపంచంలోనే టాప్
ఈ ఏడాదిలో ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమా ఇదే.. -

ఈ ఏడాది అత్యధిక వసూళ్ల ‘ధురంధర్’.. ఏ వారం ఎంత కలెక్ట్ చేసిందంటే?
రణ్వీర్ సింగ్ ‘ధురంధర్’ ఇప్పటివరకు రూ.1100 కోట్లకుపైగా వసూలు చేసింది. ఏ వారం ఎంత వసూలు చేసిందంటే? -

వారికి ఆదర్శంగా ఉండాలని.. రూ.40 కోట్ల ఆఫర్ తిరస్కరించిన నటుడు
కొందరు నటులు ఒక్క సినిమాతో ఎంత సంపాదిస్తారో.. వాణిజ్య ప్రకటనతోనూ అదే స్థాయిలో పారితోషికం అందుకుంటారు. ఈ విషయంలో కొంతమంది జాగ్రత్తలు తీసుకుంటారు. -

తెలుగు ఫిల్మ్ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా సురేష్బాబు ఎన్నిక
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో (telugu film chamber elections) నిర్మాత సురేష్బాబు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -

అందుకే సినిమాలు వదిలేస్తున్నా: రిటైర్మెంట్ ప్రకటించిన విజయ్
కోలీవుడ్ నటుడు విజయ్ రిటైర్మెంట్ ప్రకటించారు. -

నిధి పాపను పెళ్లి చేసుకోవాలంటే ఎంత ఆస్తి ఉండాలి.. అభిమాని ప్రశ్న వైరల్
నిధి అగర్వాల్.. (Nidhhi Agerwal) ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు హాట్ టాపిక్. -

నాకు బాగా కావాల్సిన వారు ఇంత కుట్ర చేస్తారని అనుకోలేదు: శివాజీ
తనకు బాగా కావాల్సిన వారు ఇంత కుట్ర చేస్తారని అనుకోలేదని నటుడు శివాజీ (Sivaji) అన్నారు. మహిళల దుస్తులపై ‘దండోరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. -

శివాజీగారు మర్యాదగా చెబుతున్నా.. మీ సాయం అస్సలు అక్కర్లేదు: అనసూయ
‘త్వరలోనే మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు కూడా రావాలని కోరుకుంటున్నా’ అని తనని ఉద్దేశిస్తూ నటుడు శివాజీ చేసిన తాజా వ్యాఖ్యలపై నటి అనసూయ ఘాటుగా స్పందించారు. -

ఏపీలో సినిమా టికెట్ రేట్ల పెంపుపై నూతన విధానం: మంత్రి కందుల దుర్గేష్
ప్రతిసారి సినిమా బడ్జెట్ ప్రకారం టికెట్ రేట్లు పెంచుతున్నామని, ఇకపై ఇందుకోసం ఓ నూతన విధానాన్ని రూపొందిస్తామని ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. -

‘కన్నెపెట్టరో.. కన్ను కొట్టరో’ ఇప్పుడిదొక ట్రెండ్ సెట్టర్.. ఇది నాగార్జున వెర్షన్
ఇటీవల సోషల్ మీడియాలోనే కాదు, సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా నిలిచిన టీజర్ ‘డెకాయిట్’ (Dacoit). అడివి శేష్ కథానాయకుడిగా షానియల్ డియో దర్శకత్వంలో రూపొందుతున్న ఇది. -

మూడు కేజీల బరువు పెరగడం వల్ల ఓ పెద్ద ప్రాజెక్ట్ కోల్పోయా: రాధికా ఆప్టే
‘చక్కనమ్మ చిక్కినా అందమే’ అంటుంటారు. కథానాయికలు ఎంత నాజూగ్గా ఉంటే అన్ని అవకాశాలు తలుపు తడతాయి. ఈ విషయంలో అశ్రద్ధగా ఉండటంతో ఓ పెద్ద ప్రాజెక్ట్ కోల్పోయానని బాలీవుడ్ కథానాయిక రాధికా ఆప్టే చెబుతున్నారు. -

శివాజీ వ్యాఖ్యలు.. ఆయన తరఫున నేను క్షమాపణ చెబుతున్నా: మంచు మనోజ్
హీరోయిన్ల అందం వాళ్లు వేసుకునే డ్రెస్లోనే ఉంటుందని నటుడు శివాజీ (Actor Sivaji) చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. -

ఆ సినిమాలకు మరింత సహకారం.. ఉగాది నాటికి నంది అవార్డులు: మంత్రి కందుల దుర్గేష్
వచ్చే ఉగాది నాటికి ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డులతో (Nandi Awards) పాటు, నంది నాటకోత్సవాలను నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నామని రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) తెలిపారు. -

బిగ్బాస్ సీజన్-9: నాగార్జున ఆఫర్.. రూ.15లక్షలు తీసుకున్న డిమోన్ పవన్
బిగ్బాస్ సీజన్-9 (Bigg Boss Telugu) నుంచి సంజన గల్రానీ (Sanjana Galrani) ఎలిమినేట్ అయ్యారు. -

‘బిగ్బాస్ సీజన్-9’ విజేత కల్యాణ్ పడాల.. ట్రోఫీతో పాటు మరో సర్ప్రైజ్
బిగ్బాస్ సీజన్ 9 విజేతగా కల్యాణ్ పడాల నిలిచారు. -

ఆ షాటే ‘ఓజీ’లో పెట్టా.. వావ్ అన్నారు: సుజీత్
పవన్ కల్యాణ్ హీరోగా తాను తెరకెక్కించిన ‘ఓజీ’కి సంబంధించిన విశేషాలపై దర్శకుడు సుజీత్ ఆసక్తికర విషయం చెప్పారు. -

డబ్బు కోసమే ఆ సినిమాల్లో నటించా.. ఏ నటికి అలాంటి పరిస్థితి రాకూడదు: రాధికా ఆప్టే
తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, లైంగిక వివక్ష గురించి రాధిక ఆప్టే మాట్లాడారు. -

నాకు ‘మగధీర’లా.. రోషన్కు ‘ఛాంపియన్’: రామ్చరణ్
‘ఛాంపియన్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రామ్ చరణ్ సందడి చేశారు. -

ఈ ప్రశ్న అడగాల్సింది నన్ను కాదు: అడివి శేష్
ఎక్స్ వేదికగా తన అభిమానులతో చిట్చాట్ చేశారు నటుడు అడివి శేష్. ఆ విశేషాలవీ..
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News)
-

చైనా నాసిరకం ఉత్పత్తులే టార్గెట్.. స్టీల్ దిగుమతులపై భారత్ టారిఫ్లు..!
-

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదం.. పలువురికి గాయాలు
-

ఏపీలో రెండు కొత్త జిల్లాలకు ఉన్నతాధికారుల నియామకం
-

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (31/12/2025)
-

ఆకలితో వృద్ధుడి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె!
-

సంక్రాంతికి హైదరాబాద్- విజయవాడ హైవేపై టోల్ ఫీజు మినహాయించండి: కోమటిరెడ్డి


