Sarfaraz - Surya: సూర్య కూడా అలాగే ఉన్నాడు.. సర్ఫరాజ్ కీలక వ్యాఖ్యలు
సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav), సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan).. ఇటీవల కాలంలో వీరిద్దరి గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఆసీస్తో టెస్టు సిరీస్కు ఎంపికపై కామెంట్ల వర్షం కురుస్తోంది. తాజాగా సూర్యకుమార్ను ఎంపిక చేయడంపై సర్ఫరాజ్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల రంజీ ట్రోఫీలో సెంచరీలతో అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్ ఆస్ట్రేలియాతో సిరీస్కు ఎంపిక అవుతాడని చాలా ఆశపడ్డాడు. కానీ అతడికి జట్టులో స్థానం దక్కలేదు. దీంతో సోషల్ మీడియాలో టీమ్ ఎంపికపై తీవ్ర విమర్శలు రేగాయి. చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ కమిటీపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేశాడు. కేవలం సన్నగా ఉంటేనే ఎంపిక చేస్తారా..? అంటూ ప్రశ్నించాడు. ఆసీస్తో టెస్టు సిరీస్కు సర్ఫరాజ్కు బదులు సూర్యకుమార్ యాదవ్ను మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. ఈ క్రమంలో సూర్యకుమార్ ఎంపికపై కూడానూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన సర్ఫరాజ్ను కాదని సూర్యను తీసుకోవడం సరైంది కాదని చర్చకు తెరతీశారు. ఈ క్రమంలో సూర్యపై సర్ఫరాజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వీరిద్దరూ ముంబయి తరఫున చాలా మ్యాచుల్లో కలిసి ఆడారు.
‘‘సూర్య ఎంతో మందికి స్ఫూర్తివంతమైన ఆటగాడు. నాకు ఎంతో మంచి స్నేహితుడు. ఒకే జట్టు తరఫున ఆడినప్పుడు చాలా సమయం మేమిద్దరం కలిసిమెలిసి తిరిగాం. అతడి నుంచి చాలా నేర్చుకొన్నా. సూర్య కూడా జట్టులో స్థానం కోసం చాలాకాలం నుంచి వేచి ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు తన అనుభవం మొత్తం వినియోగించుకొని అదరగొట్టేస్తున్నాడు. ఇప్పుడు నా దృష్టంతా కష్టపడటం మీదనే ఉంది. సాధ్యమైనంత కష్టపడి ఎప్పటికైనా ఫలితం రాబట్టొచ్చనే నమ్మకం ఉంది. నేను ఎప్పుడు బ్యాటింగ్కు వెళ్లినా సరే.. గత కొన్నేళ్లుగా ఎలా రాణిస్తున్నానో అలానే ఆడతా. మైదానంతో నా అనుబంధం ఎప్పటికీ మరువలేనిది. అందుకే ఎక్కువగా సాధన చేసి ఫామ్ను కోల్పోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తా’’ అని సర్ఫరాజ్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
Paris Olympics 2024: ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన పొరపాటుపై నిర్వాహకులు క్షమాపణలు కోరారు. -
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్