Ponnam Prabhakar: మొంథా తుపాను.. రైతులను కేంద్రం ఆదుకోవాలి: మంత్రి పొన్నం

Eenadu icon
By Telangana News Team Published : 30 Oct 2025 15:29 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

సిద్దిపేట: ‘మొంథా’ తుపాను కారణంగా సిద్దిపేటలో నీట మునిగిన పంట పొలాలను మంత్రి పొన్నం ప్రభాకర్‌ పరిశీలించారు. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. హుస్నాబాద్‌ నియోజకవర్గం పూర్తిగా జలమయమైందని, వేల ఎకరాల్లో వరి పంట కొట్టుకుపోయిందన్నారు. హుస్నాబాద్‌లో పర్యటించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరినట్లు తెలిపారు. తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులను కేంద్రం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు