జనగామ స్టేషన్‌లో శాతవాహనకు హాల్ట్‌

Eenadu icon
By Telangana News Desk Published : 29 Oct 2025 04:19 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

విజయవాడ, న్యూస్‌టుడే: ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ-సికింద్రాబాద్‌ మధ్య నడిచే శాతవాహన ఎక్స్‌ప్రెస్‌కు ఈ నెల 30వ తేదీ నుంచి జనగామ రైల్వేస్టేషన్‌లో హాల్ట్‌ కల్పిస్తున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నంబరు 12713/12714 ఉదయం 10.14 గంటలకు జనగామ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుందని చెప్పారు. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 5.19 గంటలకు వస్తుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు