UNESCO: యునెస్కోలో పాక్ పైచెయ్యి!
అలీనోద్యమ సారథుల్లో ఒకటైన భారత్ చిరకాలం నుంచీ ప్రపంచవేదికపై వర్ధమాన దేశాల వాణిగా నిలుస్తోంది. అయినా, యునెస్కో ఉపాధ్యక్ష పదవికి జరిగిన తాజా ఎన్నికల్లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమి చవిచూడటం అందర్నీ విస్తుపోయేలా చేసింది.