Floods: దక్షిణకొరియాలో వరద బీభత్సం.. 40 మంది మృతి
తొమ్మిది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల దక్షిణకొరియా (South Korea) అతలాకుతలం అవుతోంది. వరదలు, కొండచరియలు విరిగిపడ్డ కారణంగా ఇప్పటివరకు దాదాపు నలభై మంది మృతి చెందారు. ఒక టన్నెల్ లో వరద నీరు చేరి బస్సుతో సహా 15 వాహనాలు చిక్కుకున్నాయి. అందులో నుంచి 13 మృతదేహాలను వెలికితీశారు. ఈ సొరంగం వద్ద 900 మంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న పదివేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు
Published : 17 Jul 2023 15:43 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!