Pakistan: తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ దంపతులకు 14 ఏళ్ల జైలు శిక్ష

న్యాయస్థానాల్లో పలు కేసులు ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అధికారిక రహస్య పత్రాల వెల్లడి (సైఫర్‌) కేసులో మంగళవారమే పదేళ్ల జైలు శిక్ష పడగా.. తాజాగా తోషాఖానా కేసులో ఇమ్రాన్‌కు, ఆయన భార్య బుష్రా బీబీకి 14ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 

Published : 01 Feb 2024 09:26 IST

న్యాయస్థానాల్లో పలు కేసులు ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అధికారిక రహస్య పత్రాల వెల్లడి (సైఫర్‌) కేసులో మంగళవారమే పదేళ్ల జైలు శిక్ష పడగా.. తాజాగా తోషాఖానా కేసులో ఇమ్రాన్‌కు, ఆయన భార్య బుష్రా బీబీకి 14ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 

Tags :

మరిన్ని