Pakistan: తోషాఖానా కేసులో ఇమ్రాన్ దంపతులకు 14 ఏళ్ల జైలు శిక్ష
న్యాయస్థానాల్లో పలు కేసులు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అధికారిక రహస్య పత్రాల వెల్లడి (సైఫర్) కేసులో మంగళవారమే పదేళ్ల జైలు శిక్ష పడగా.. తాజాగా తోషాఖానా కేసులో ఇమ్రాన్కు, ఆయన భార్య బుష్రా బీబీకి 14ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
Published : 01 Feb 2024 09:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..