గ్రూప్-1 పోస్టులను సీఎం జగన్ అమ్మేశారు!.. తెలుగు యువత నిరసన
గ్రూప్-1 పోస్టులను సీఎం జగన్ అమ్మేశారంటూ తెలుగు యువత ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. తిరుపతిలోని భవానినగర్ కూడలిలో బైఠాయించి నిరుద్యోగులు, విద్యార్థులు ధర్నా చేపట్టారు. గ్రూప్-1 పోస్టులను అమ్ముకున్న జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Published : 14 Mar 2024 17:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!