Road Accident: బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు సజీవ దహనం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర వద్ద యమునా ఎక్స్‌ప్రెస్ వేపై ప్రమాదం చోటు చేసుకుంది. బస్సును కారు ఢీకొనడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. బస్సుపై నియంత్రణ కోల్పోయిన డ్రైవర్.. తొలుత డివైడర్‌ను ఢీకొట్టాడు. ఆ బస్సును కారు ఢీకొనడంతో రెండు వాహనాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులోని ప్రయాణికులు మంటల నుంచి తప్పించుకోగలిగారు. కారులో ఉన్న ఐదుగురూ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.

Published : 12 Feb 2024 18:33 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర వద్ద యమునా ఎక్స్‌ప్రెస్ వేపై ప్రమాదం చోటు చేసుకుంది. బస్సును కారు ఢీకొనడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. బస్సుపై నియంత్రణ కోల్పోయిన డ్రైవర్.. తొలుత డివైడర్‌ను ఢీకొట్టాడు. ఆ బస్సును కారు ఢీకొనడంతో రెండు వాహనాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులోని ప్రయాణికులు మంటల నుంచి తప్పించుకోగలిగారు. కారులో ఉన్న ఐదుగురూ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు