Health news: క్యాన్సర్ విలయం రానుందా?
ప్రపంచవ్యాప్తంగా కఠినమైన అనారోగ్య సమస్యలకు సైతం ఔషధాలు, చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి. అయినా కొన్ని వ్యాధులు మాత్రం అంతు చిక్కడం లేదు. అందులో ప్రధానమైనది క్యాన్సర్. ఎన్ని పరిశోధనలు జరుగుతున్నా క్రమంగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరగడమే దీనికి నిదర్శనం. 2020-40 మధ్య భారత్లో క్యాన్సర్ కేసులు 57.5శాతం పెరుగుతాయని తాజాగా I.C.M.R కూడా హెచ్చరించింది. ఈ వ్యాధి నిర్థారణ, చికిత్సలను వేగవంతం చేయడానికి పరిశోధన ప్రతిపాదనల అమలుకు ఆసక్తి గల సంస్థలు, నిపుణులు ముందుకు రావాలని ఆహ్వానించింది. మరి ఇన్నేళ్లు గడిచినా క్యాన్సర్పై పోరాటంలో ప్రపంచం ఎందుకు పూర్తి స్థాయిలో విజయవంతం కాలేకపోతోంది. పరిశోధనల ఫలితాలు ఎక్కడకు వెళుతున్నాయి. భవిష్యత్తులో అయినా ప్రజలను ఈ వ్యాధి నుంచి రక్షించే మార్గం ఉందా.
Updated : 05 Oct 2023 23:20 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!