Voter Awareness: సముద్రంలో 60 అడుగుల లోతులో ఓటరు అవగాహన కార్యక్రమం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని తమిళనాడులో స్కూబా డైవర్లు వినూత్నంగా ఓటర్ అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. చెన్నై సముద్ర తీరంలో కొంతమంది స్కూబా డైవర్లు తగిన జాగ్రత్తలతో.. ఓ బోటులో ఓటింగ్ సరంజామాను సముద్రంలోకి తరలించారు. అనంతరం వాటిని తాళ్ల సాయంతో సముద్రంలో 60 అడుగుల లోతుకు తీసుకెళ్లి పోలింగ్ బూత్ను ఏర్పాటు చేశారు.
Published : 12 Apr 2024 17:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత