YSRCP: ప్రభుత్వ పథకాలు వద్దన్న కుటుంబం.. వైకాపా ఎమ్మెల్యేకు చుక్కెదురు!
శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని తాడిమర్రి మండలం అగ్రహారంలో గడపగడపకు కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి వింత అనుభవం ఎదురైంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించే బుక్లెట్ను ఆయన ఇస్తుండగా.. తీసుకునేందుకు గ్రామానికి చెందిన శివయ్య అనే వ్యక్తి నిరాకరించాడు. తమకు ప్రభుత్వ పథకాలు వద్దని శివయ్య చెప్పాడు. ఆయన ఇంటి పై కట్టిన తెలుగుదేశం పార్టీ జెండాను వైకాపా కార్యకర్తలు ఎమ్మెల్యేకు చూపించారు. దీంతో ఎమ్మెల్యేతో పాటు వైకాపా నాయకులు అవాక్కయ్యారు.
Published : 01 Oct 2022 14:18 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు