Hyderabad: ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టి.. రెండు కి.మీ. ఈడ్చుకెళ్లిన లారీ డ్రైవర్
హైదరాబాద్: పాతబస్తీలో భయానక ఘటన చోటుచేసుకుంది. ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ డ్రైవర్ ఆపకుండా రెండు కిలో మీటర్లు ఈడ్చుకెళ్లాడు. ప్రమాదంలో బైక్.. లారీ కింద చిక్కుకుని, వాహనదారుడు బ్యానెట్పైనే నిలబడి ఆర్థనాదాలు చేసినా ఆ డ్రైవర్ పట్టించుకోలేదు. ఆపకుండా లారీని ముందుకు పోనిచ్చాడు. ఓ కారు డ్రైవర్ ఇందంతా వీడియో తీయడంతో విషయం వెలుగుచూసింది. వీడియో ఆధారంగా పోలీసులు లారీ డ్రైవర్ని పట్టుకున్నారు.
Updated : 17 Apr 2024 13:59 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?