Kamareddy: భూ‘మాయ’.. 1999లో మరణించిన వ్యక్తికి ఆధార్!
1999లో చనిపోయిన వ్యక్తి 2021లో తన భూమిని వేరేవారికి రిజిస్ట్రేషన్ చేశాడు. నమ్మశక్యంగా లేదు కాదు. అతడికి ఆధార్కార్డు కూడా వచ్చింది. కామారెడ్డి గాంధీనగర్లో ఈ ఘటన జరిగింది. ఎప్పుడో చనిపోయిన లక్ష్మణ్ రావు పేరిట నకిలీ ఆధార్ సృష్టించి భూమి కాజేశారు. సూపర్ హిట్టైన తెలుగు సినిమాలోని ఓ సన్నివేశాన్ని తలపిస్తున్న ఈ ఘటనపై మరింత సమాచారం ఈ వీడియోలో చూడండి.
Updated : 29 Dec 2022 19:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్