Kamareddy: భూ‘మాయ’.. 1999లో మరణించిన వ్యక్తికి ఆధార్‌!

1999లో చనిపోయిన వ్యక్తి 2021లో తన భూమిని వేరేవారికి రిజిస్ట్రేషన్ చేశాడు. నమ్మశక్యంగా లేదు కాదు. అతడికి ఆధార్‌కార్డు కూడా వచ్చింది. కామారెడ్డి గాంధీనగర్‌లో ఈ ఘటన జరిగింది. ఎప్పుడో చనిపోయిన లక్ష్మణ్ రావు పేరిట నకిలీ ఆధార్ సృష్టించి భూమి కాజేశారు. సూపర్ హిట్టైన తెలుగు సినిమాలోని ఓ సన్నివేశాన్ని తలపిస్తున్న ఈ ఘటనపై మరింత సమాచారం ఈ వీడియోలో చూడండి.

Updated : 29 Dec 2022 19:02 IST

1999లో చనిపోయిన వ్యక్తి 2021లో తన భూమిని వేరేవారికి రిజిస్ట్రేషన్ చేశాడు. నమ్మశక్యంగా లేదు కాదు. అతడికి ఆధార్‌కార్డు కూడా వచ్చింది. కామారెడ్డి గాంధీనగర్‌లో ఈ ఘటన జరిగింది. ఎప్పుడో చనిపోయిన లక్ష్మణ్ రావు పేరిట నకిలీ ఆధార్ సృష్టించి భూమి కాజేశారు. సూపర్ హిట్టైన తెలుగు సినిమాలోని ఓ సన్నివేశాన్ని తలపిస్తున్న ఈ ఘటనపై మరింత సమాచారం ఈ వీడియోలో చూడండి.

Tags :

మరిన్ని