PM Modi: అవినీతిపరులపై చర్యలు కొనసాగుతాయి: ప్రధాని మోదీ

కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టాక అవినీతిపై మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. పేదలు, మధ్య తరగతి వర్గాల హక్కులను అవినీతి హరిస్తోందన్నారు. ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.. కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పదేళ్లు అధికారానికి దూరమై నిరాశతో ఉన్న హస్తం పార్టీ.. దేశ విభజనకు కుట్ర చేస్తోందని ఆరోపించారు.

Updated : 02 Apr 2024 22:29 IST

కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టాక అవినీతిపై మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. పేదలు, మధ్య తరగతి వర్గాల హక్కులను అవినీతి హరిస్తోందన్నారు. ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.. కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పదేళ్లు అధికారానికి దూరమై నిరాశతో ఉన్న హస్తం పార్టీ.. దేశ విభజనకు కుట్ర చేస్తోందని ఆరోపించారు.

Tags :

మరిన్ని