Brahmanandam: గులాబీలోనే కాదు.. గడ్డి పువ్వులోనూ అందాన్ని చూడగలగాలి: బ్రహ్మానందం
వాస్తవానికి కళాకారుడు తన నైపుణ్యాన్ని జోడిస్తే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని ప్రముఖ నటుడు బ్రహ్మానందం (Brahmanandam) అన్నారు. శ్రీకళాక్షేత్ర ఆధ్వర్యంలో తిరుపతి శ్రీవేంకటేశ్వర శిల్ప కళాశాలలో నిర్వహించిన శ్రీ వేంకటేశ్వర చిత్రార్చన పుస్తకావిష్కరణ సభలో ఆయన పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన 202 మంది కళాకారులు గీసిన శ్రీవేంకటేశ్వరుని చిత్రాలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. లలిత కళల్లో నైపుణ్యం సాధించడం అందరికి సాధ్యపడదని.. అమ్మవారి ఆశీస్సులు ఉన్నవారే రాణించగలరన్నారు.
Published : 24 Mar 2024 20:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్