Chiranjeevi: ‘పద్మశ్రీ’కి ఎంపికైన గడ్డం సమ్మయ్య, వేలు ఆనందాచారిలకు చిరంజీవి శుభాకాంక్షలు

పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన గడ్డం సమ్మయ్య, వేలు ఆనందాచారిలకు ప్రముక సినీ నటుడు చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నివాసంలో వారికి శాలువా కప్పి సత్కరించారు. పద్మ విభూషణ్‌ పురస్కారానికి చిరంజీవి ఎంపికైన సంగతి తెలిసిందే. 

Updated : 20 Jun 2024 12:37 IST

పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన గడ్డం సమ్మయ్య, వేలు ఆనందాచారిలకు ప్రముక సినీ నటుడు చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నివాసంలో వారికి శాలువా కప్పి సత్కరించారు. పద్మ విభూషణ్‌ పురస్కారానికి చిరంజీవి ఎంపికైన సంగతి తెలిసిందే. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు