Dhanush: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు ధనుష్

తిరుమల శ్రీవారిని సినీ నటుడు ధనుష్ (Dhanush) దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో ఆయన పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు ధనుష్‌కు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను ఆయనకు అందజేశారు.

Published : 31 Jan 2024 13:28 IST

తిరుమల శ్రీవారిని సినీ నటుడు ధనుష్ (Dhanush) దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో ఆయన పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు ధనుష్‌కు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను ఆయనకు అందజేశారు.

Tags :

మరిన్ని