Rajendra Prasad: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు రాజేంద్ర ప్రసాద్

తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆయను రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.  

Published : 29 Mar 2024 13:35 IST

తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆయను రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.  

Tags :

మరిన్ని