Ram Charan: తిరుమలకు చేరుకున్న సినీ నటుడు రామ్ చరణ్ దంపతులు
ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ (Ram Charan) దంపతులు తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి దర్శనార్థం వారు ఫీనిక్స్ వెంకటేశ్వర నిలయం అతిధి గృహానికి వచ్చారు. మంగళవారం తిరుమలలో బస చేసి.. మరుసటి రోజు ఉదయం స్వామివారి సుప్రభాత సేవలో వారు పాల్గొననున్నారు.
Published : 26 Mar 2024 20:48 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్