Shivaji: ఆంధ్రప్రదేశ్‌కు స్వర్ణయుగం మొదలైంది: నటుడు శివాజీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వర్ణయుగం మొదలైందని సినీనటుడు శివాజీ (Shivaji) అన్నారు.

Published : 07 Jun 2024 12:57 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వర్ణయుగం మొదలైందని సినీనటుడు శివాజీ (Shivaji) అన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన నాయకుడు పవన్‌కల్యాణ్‌ ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతి సాధిస్తుందని ఆకాంక్షించారు. తిరుమల శ్రీవారిని శివాజీ దర్శించుకున్నారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

Tags :

మరిన్ని