Vishal: వారంతా ఓటు వేసుంటే.. విప్లవాత్మకమయ్యేది!: విశాల్‌

త్వరలో జరగనున్న ఎన్నికలపై హీరో విశాల్‌ (vishal) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరూ మే 13న ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. 

Published : 20 Apr 2024 20:58 IST

త్వరలో జరగనున్న ఎన్నికలపై హీరో విశాల్‌ (vishal) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన నటించిన ‘రత్నం’ (Ratnam) ప్రెస్‌మీట్‌లో ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. అందరూ మే 13న ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. తాను తమిళనాడులో ఓటు వేసినట్లు తెలిపారు. అక్కడ 70శాతం ఓటింగ్‌ నమోదైందని.. ఇంకొక 20 శాతం నమోదైనట్లైతే విప్లవాత్మకమయ్యేదన్నారు.

Tags :

మరిన్ని