Kangana Ranaut: గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన నటి కంగన రనౌత్
ప్రముఖ బాలీవుడ్ నటి కంగన రనౌత్(Kangana Ranaut) గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్నారు. అందులో భాగంగా శంషాబాద్లోని పంచవటి పార్క్లో ఆమె మొక్కలు నాటారు. ప్రముఖ జోతిష్యుడు బాలు మున్నంగి ఛాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటినట్లు కంగనా రనౌత్ చెప్పారు. ఈ ఛాలెంజ్ను అందరూ స్వీకరించి మొక్కలు నాటాలని, పచ్చదనాన్ని పెంచాలని కోరారు.
Published : 22 Feb 2023 10:42 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!