Adilabad: ఆంగ్లంలో కథల పుస్తకం రాసిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు!

కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ఆ ప్రభుత్వ పాఠశాలలో బోధన జరుగుతోంది. ఆంగ్లంలో చదవడం, రాయడంలో విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలకు పంపడం మాన్పించి.. ఆ సర్కారు బడిలోనే చేర్పిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అంతటి ప్రత్యేకత కలిగిన ఆ  పాఠశాల విశేషాలు ఇప్పుడు చూద్దాం.

Published : 26 Feb 2024 15:30 IST

కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ఆ ప్రభుత్వ పాఠశాలలో బోధన జరుగుతోంది. ఆంగ్లంలో చదవడం, రాయడంలో విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలకు పంపడం మాన్పించి.. ఆ సర్కారు బడిలోనే చేర్పిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అంతటి ప్రత్యేకత కలిగిన ఆ  పాఠశాల విశేషాలు ఇప్పుడు చూద్దాం.

Tags :

మరిన్ని