Ayodhya: శ్రీరాముడిని కళ్లారా చూసేందుకు సిద్ధమవుతున్న భక్తులు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య (Ayodhya) రామమందిర నిర్మాణం చకచకా సాగుతున్న వేళ.. ఆ ప్రదేశం పర్యాటక శోభ సంతరించుకునేందుకు ముస్తాబవుతోంది. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు మరో ఆరు నెలల సమయం ఉండగానే అక్కడి హోటళ్లు, రిసార్టులకు అడ్వాన్సు బుకింగ్‌లు పోటెత్తుతున్నాయి. విగ్రహ ప్రతిష్ఠాపనను కళ్లారా చూసేందుకు భక్తులు ఆన్‌లైన్‌, ట్రావెల్ ఏజెన్సీల ద్వారా ఇప్పటి నుంచే గదులు బుక్ చేసుకుంటున్నారు. 

Published : 21 Jul 2023 10:17 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య (Ayodhya) రామమందిర నిర్మాణం చకచకా సాగుతున్న వేళ.. ఆ ప్రదేశం పర్యాటక శోభ సంతరించుకునేందుకు ముస్తాబవుతోంది. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు మరో ఆరు నెలల సమయం ఉండగానే అక్కడి హోటళ్లు, రిసార్టులకు అడ్వాన్సు బుకింగ్‌లు పోటెత్తుతున్నాయి. విగ్రహ ప్రతిష్ఠాపనను కళ్లారా చూసేందుకు భక్తులు ఆన్‌లైన్‌, ట్రావెల్ ఏజెన్సీల ద్వారా ఇప్పటి నుంచే గదులు బుక్ చేసుకుంటున్నారు. 

Tags :

మరిన్ని