Siddipet: మధ్యాహ్న భోజనంలో గొడ్డుకారం.. పేద విద్యార్థుల దీనస్థితి
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజనంలో కూరలు లేక విద్యార్థులకు గొడ్డుకారం వడ్డించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై వివరణ కోరగా పాఠశాల ప్రిన్సిపాల్, వంటమనిషి పొంతనలేని సమాధానాలు చెప్తున్నారు. సమయపాలన లేకుండా పురుగులతో కూడిన అన్నం వడ్డిస్తున్నారని, కూరలు కూడా సరిగా వండడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.
Published : 21 Dec 2023 16:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన
-
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే
-
రీడర్స్ డైజెస్ట్.. యూకేలో ముగిసిన 86 ఏళ్ల ప్రయాణం
-
చైనా సైబర్ ముఠా చేతిలో ఏపీ వాసులు.. ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల మోసం
-
బెంగళూరు vs చెన్నై: వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?