Akkampet: రెవెన్యూ గ్రామంగా ప్రొ.జయశంకర్ స్వగ్రామం .. జీవో జారీ

ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ స్వస్థలాన్ని రెవెన్యూ గ్రామంగా ప్రభుత్వం మార్చడంపై గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ ఊరిని రెవెన్యూ గ్రామంగా చేయకపోవడంతో 50 ఏళ్లుగా ఇబ్బంది ఎదుర్కొన్నామని స్థానికులు చెబుతున్నారు. ఏళ్ల నాటి కలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాకారం చేశారంటూ సంతోష పడుతున్నారు.      

Published : 09 Dec 2023 13:24 IST

ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ స్వస్థలాన్ని రెవెన్యూ గ్రామంగా ప్రభుత్వం మార్చడంపై గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ ఊరిని రెవెన్యూ గ్రామంగా చేయకపోవడంతో 50 ఏళ్లుగా ఇబ్బంది ఎదుర్కొన్నామని స్థానికులు చెబుతున్నారు. ఏళ్ల నాటి కలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాకారం చేశారంటూ సంతోష పడుతున్నారు.      

Tags :

మరిన్ని