Uttarakhand Tunnel: సురక్షితంగా బయటికొచ్చిన 41 మంది కార్మికులు

ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. 17 రోజుల తర్వాత సొరంగం నుంచి 41 మంది కార్మికులు సురక్షితంగా బయటకు వచ్చారు. చివరి క్షణంలో అడ్డంకుల్ని తొలగించిన ర్యాట్  హోల్ మైనర్లు.. కార్మికులు బయటకు రావడంలో కీలకపాత్ర పోషించారు. కార్మికులు సురక్షితంగా బయటపడడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.  

Updated : 29 Nov 2023 12:06 IST

ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. 17 రోజుల తర్వాత సొరంగం నుంచి 41 మంది కార్మికులు సురక్షితంగా బయటకు వచ్చారు. చివరి క్షణంలో అడ్డంకుల్ని తొలగించిన ర్యాట్  హోల్ మైనర్లు.. కార్మికులు బయటకు రావడంలో కీలకపాత్ర పోషించారు. కార్మికులు సురక్షితంగా బయటపడడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.  

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు