Lok Sabha Polls: ఎన్నికల ప్రచారానికి తెర.. ఏడో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

సార్వత్రిక ఎన్నికల ఏడో విడత ప్రచార ముగిసింది. జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఏడో విడతలో 8 రాష్ట్రాల పరిధిలోని  57 నియోజకవర్గాలకు ఓటింగ్ నిర్వహించనున్నారు.

Published : 30 May 2024 18:54 IST

సార్వత్రిక ఎన్నికల ఏడో విడత ప్రచార ముగిసింది. జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఏడో విడతలో 8 రాష్ట్రాల పరిధిలోని  57 నియోజకవర్గాలకు ఓటింగ్ నిర్వహించనున్నారు. 904 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోటీ చేస్తున్న మండి నియోజకవర్గాలకు ఈ విడతలోనే పోలింగ్ జరగనుంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు