Pawan Kalyan: ఐదేళ్ల వైకాపా పాలనలో ఏపీ అధోగతి పాలైంది: పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్లో అవినీతి, రాక్షస పాలనను తరిమికొట్టేందుకు అందరూ కలసికట్టుగా పనిచేయాలని జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న శాసనసభ, ఎంపీ అభ్యర్థులకు జనసేన రాష్ట్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్ బీఫారాలు అందజేశారు. తొలి బీఫారంను తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్కు అందజేశారు. అనంతరం అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలసి పనిచేయాలంటూ ప్రతిజ్ఞలో పేర్కొన్నారు.
Published : 17 Apr 2024 17:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
65 ఏళ్లు నిండిన అంగన్వాడీ సిబ్బందికి విశ్రాంతి
-
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
-
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
-
మార్కుల విషయమై తల్లీ కుమార్తెల ఘర్షణ.. పరస్పరం కత్తిపోట్లు
-
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
-
బ్యాంకాక్ ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి మూడు టైటిల్స్ కైవసం