YSRCP: భూ వివాదం పరిష్కరిస్తానంటూ.. భూమినే కాజేసిన వైకాపా ఎమ్మెల్యే..!: బాధితుల ఆరోపణ

పిల్లుల కోట్లాట కోతికి లాభమైనట్లుగా.. ఓ వివాదస్పద స్థలం పరిష్కరిస్తానంటూ పంచాయితీ చేసిన వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధి.. ఏకంగా ఆ స్థలాన్నే కొట్టేశాడని, తమకు తెలియకుండానే విక్రయించి డబ్బులు జేబులో వేసుకున్నాడని బాధితుల ఆరోపిస్తున్నారు. తగవు తీర్చమని వేడుకుంటే అసలకే మోసం వచ్చిందని బాధితులు బావురుమన్నారు. ఇదేమి అన్యాయమని ప్రశ్నిస్తే.. బెదిరింపులకు పాల్పడుతున్నట్లు కర్నూలు జిల్లాకు చెందిన బాధితులు వాపోతున్నారు. 

Updated : 04 Dec 2022 14:37 IST
Tags :

మరిన్ని