YSRCP: భూ వివాదం పరిష్కరిస్తానంటూ.. భూమినే కాజేసిన వైకాపా ఎమ్మెల్యే..!: బాధితుల ఆరోపణ
పిల్లుల కోట్లాట కోతికి లాభమైనట్లుగా.. ఓ వివాదస్పద స్థలం పరిష్కరిస్తానంటూ పంచాయితీ చేసిన వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధి.. ఏకంగా ఆ స్థలాన్నే కొట్టేశాడని, తమకు తెలియకుండానే విక్రయించి డబ్బులు జేబులో వేసుకున్నాడని బాధితుల ఆరోపిస్తున్నారు. తగవు తీర్చమని వేడుకుంటే అసలకే మోసం వచ్చిందని బాధితులు బావురుమన్నారు. ఇదేమి అన్యాయమని ప్రశ్నిస్తే.. బెదిరింపులకు పాల్పడుతున్నట్లు కర్నూలు జిల్లాకు చెందిన బాధితులు వాపోతున్నారు.
Updated : 04 Dec 2022 14:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
-
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
-
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
-
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు