Krishana: మానవత్వం చాటుకున్న అంగన్వాడీలు.. అంతా వారై అంతిమ సంస్కారాలు..

అనారోగ్యంతో మృతి చెందిన అంగన్వాడీ కార్యకర్తకు అయినవాళ్లున్నా దహన సంస్కారాలకు ముందుకు రాలేదు. భర్త ఉన్నా కడచూపునకూ రాలేదు. సహచర అంగన్వాడీ కార్యకర్తలే పాడె మోసి అంత్యక్రియలు పూర్తిచేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిందీ ఘటన. 

Published : 13 May 2022 09:21 IST

Tags :

మరిన్ని