TS News: మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రాహిల్‌పై మరో రోడ్డు ప్రమాదం కేసు

బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రాహిల్‌పై మరో రోడ్డు ప్రమాదం కేసు నమోదైంది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.45లో రెండేళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కారు నడిపిన వ్యక్తి రాహిల్‌ అని తాజాగా నిర్ధారించుకున్న పోలీసులు అతన్ని నిందితుడిగా చేర్చి, సెక్షన్లను మార్చి తిరిగి దర్యాప్తు ప్రారంభించారు.

Published : 17 Apr 2024 10:19 IST

బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రాహిల్‌పై మరో రోడ్డు ప్రమాదం కేసు నమోదైంది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.45లో రెండేళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కారు నడిపిన వ్యక్తి రాహిల్‌ అని తాజాగా నిర్ధారించుకున్న పోలీసులు అతన్ని నిందితుడిగా చేర్చి, సెక్షన్లను మార్చి తిరిగి దర్యాప్తు ప్రారంభించారు.

Tags :

మరిన్ని