Pakistan: పాక్ ఆగడాలకు చెక్ పెట్టే యాంటీ డ్రోన్స్
సరిహద్దుల్లో డ్రోన్ల సమస్యకు భారత్ చెక్ పెట్టనుంది. పాకిస్థాన్ నుంచి భారత్కు డ్రోన్ల ద్వారా అక్రమంగా సరఫరా అవుతున్న మాదకద్రవ్యాలు, ఆయుధాలకు మరో 6 నెలల్లో అడ్డుకట్ట పడనుంది. ఇందుకోసం దేశీయంగా యాంటీ-డ్రోన్ సాంకేతికత రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ట్రయల్స్ దశలో ఉన్న ఈ టెక్నాలజీ త్వరలోనే అందుబాటులోకి రానుంది.
Published : 04 Jan 2024 12:45 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా