Pakistan: పాక్‌ ఆగడాలకు చెక్‌ పెట్టే యాంటీ డ్రోన్స్

సరిహద్దుల్లో డ్రోన్ల సమస్యకు భారత్ చెక్ పెట్టనుంది. పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు డ్రోన్ల ద్వారా అక్రమంగా సరఫరా అవుతున్న మాదకద్రవ్యాలు, ఆయుధాలకు మరో 6 నెలల్లో అడ్డుకట్ట పడనుంది. ఇందుకోసం దేశీయంగా యాంటీ-డ్రోన్ సాంకేతికత రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ట్రయల్స్ దశలో ఉన్న ఈ టెక్నాలజీ త్వరలోనే అందుబాటులోకి రానుంది.

Published : 04 Jan 2024 12:45 IST

సరిహద్దుల్లో డ్రోన్ల సమస్యకు భారత్ చెక్ పెట్టనుంది. పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు డ్రోన్ల ద్వారా అక్రమంగా సరఫరా అవుతున్న మాదకద్రవ్యాలు, ఆయుధాలకు మరో 6 నెలల్లో అడ్డుకట్ట పడనుంది. ఇందుకోసం దేశీయంగా యాంటీ-డ్రోన్ సాంకేతికత రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ట్రయల్స్ దశలో ఉన్న ఈ టెక్నాలజీ త్వరలోనే అందుబాటులోకి రానుంది.

Tags :

మరిన్ని