Tirumala: తిరుమల శ్రీవారి సేవలో ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా
తిరుమల శ్రీవారిని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా దర్శించుకున్నారు. తితిదే ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో ముకేశ్ కుమార్ మీనా దంపతులకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Published : 12 Apr 2024 13:51 IST
Tags :