AP News: దొంగ ఓట్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు: ముఖేశ్‌కుమార్‌ మీనా

ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా పెట్టిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా తెలిపారు. తిరుపతి మహిళా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలు, ఈవీఎంలు భద్రపరిచే గదులను పరిశీలించారు. ఓటింగ్‌లో పాల్గొందాం నినాదంతో ఉన్న సెల్ఫీ ఫొటో బాక్స్‌ను ప్రారంభించారు. నకిలీ ఓటరు కార్డుతో దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.  

Published : 12 Apr 2024 16:29 IST

ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా పెట్టిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా తెలిపారు. తిరుపతి మహిళా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలు, ఈవీఎంలు భద్రపరిచే గదులను పరిశీలించారు. ఓటింగ్‌లో పాల్గొందాం నినాదంతో ఉన్న సెల్ఫీ ఫొటో బాక్స్‌ను ప్రారంభించారు. నకిలీ ఓటరు కార్డుతో దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.  

Tags :

మరిన్ని