ఏపీలో రెండ్రోజుల్లో రూ.4 వేల కోట్ల చెల్లింపులు.. సొంత గుత్తేదారులకు పెద్దపీట!

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌ ముగిసి నాలుగు రోజులైనా పేదల పథకాల సొమ్ములకు మోక్షం కలగడం లేదు. మరో వైపు ఉన్న నిధుల్లో అనుయాయ గుత్తేదారులకు చెల్లింపులు కొనసాగుతున్నాయి.

Updated : 18 May 2024 11:51 IST

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌ ముగిసి నాలుగు రోజులైనా పేదల పథకాల సొమ్ములకు మోక్షం కలగడం లేదు. మరో వైపు ఉన్న నిధుల్లో అనుయాయ గుత్తేదారులకు చెల్లింపులు కొనసాగుతున్నాయి. క్విడ్‌ప్రోకో విధానాలకు అలవాటుపడ్డ అధికారులు పోలింగ్‌ తర్వాతా ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారు. గత బుధ, గురువారాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి దాదాపు రూ.4,000 కోట్ల మేర చెల్లింపులు చేసింది.

Tags :

మరిన్ని