AP News: మా పీక కోసేందుకు అమరావతి నుంచి అరసవల్లికి వస్తారా..?: ధర్మాన

విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటుకు అడ్డుపడేవారందరినీ రాజకీయంగా చితక్కొట్టాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో నిర్వహించిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. విశాఖ రాజధాని కోసం అంతా ఏకతాటిపైకి రావాలని కోరారు.

Published : 07 Oct 2022 15:00 IST

Tags :

మరిన్ని