YS Sharmila: వైఎస్ విజయమ్మను సైతం అవమానించే స్థాయికి వైకాపా నేతలు దిగజారారు: షర్మిల
వైఎస్ విజయమ్మను సైతం అవమానించే స్థాయికి వైకాపా నేతలు దిగజారారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ప్రొద్దుటూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో వైకాపా నేతలపై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైకాపా కోసం పాదయాత్ర చేసిన సందర్భాన్ని ఆమె గుర్తు చేశారు.
Updated : 13 Apr 2024 22:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే