YS Sharmila: వైఎస్‌ విజయమ్మను సైతం అవమానించే స్థాయికి వైకాపా నేతలు దిగజారారు: షర్మిల

వైఎస్‌ విజయమ్మను సైతం అవమానించే స్థాయికి వైకాపా నేతలు దిగజారారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. ప్రొద్దుటూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో వైకాపా నేతలపై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైకాపా కోసం పాదయాత్ర చేసిన సందర్భాన్ని ఆమె గుర్తు చేశారు. 

Updated : 13 Apr 2024 22:32 IST

వైఎస్‌ విజయమ్మను సైతం అవమానించే స్థాయికి వైకాపా నేతలు దిగజారారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. ప్రొద్దుటూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో వైకాపా నేతలపై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైకాపా కోసం పాదయాత్ర చేసిన సందర్భాన్ని ఆమె గుర్తు చేశారు. 

Tags :

మరిన్ని