Buggana: ఏపీ అప్పులపై కేంద్ర మంత్రే సమాధానం ఇచ్చారు: బుగ్గన

ఏపీ అప్పు కేవలం 4.41 లక్షల కోట్లు ఉందని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. అప్పుల విషయంలో ప్రతిపక్షాలు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నాయని మంత్రి మండిపడ్డారు. పార్లమెంటులో వేస్తున్న ప్రశ్నలకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి సమాధానం ఇచ్చారని బుగ్గన తెలిపారు.

Published : 03 Aug 2023 18:26 IST

ఏపీ అప్పు కేవలం 4.41 లక్షల కోట్లు ఉందని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. అప్పుల విషయంలో ప్రతిపక్షాలు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నాయని మంత్రి మండిపడ్డారు. పార్లమెంటులో వేస్తున్న ప్రశ్నలకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి సమాధానం ఇచ్చారని బుగ్గన తెలిపారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు