AP News: ఆర్టీసీలో వైకాపాకు అనుకూలంగా ప్రచారం.. ఉద్యోగులపై వేటు
ఆర్టీసీ (APSRTC) డిపోల్లో వైకాపాకు అనుకూలంగా ప్రచారం చేసిన ప్రజా రవాణాశాఖ (పీటీడీ) వైఎస్ఆర్ ఉద్యోగుల సంఘం నేతలపై వేటు పడింది. రాష్ట్ర అధ్యక్షుడు చంద్రయ్య సహా నలుగురిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డితో కలిసి పీటీడీ వైఎస్ఆర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చంద్రయ్య తదితరులు కడప, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు డిపోల్లో గత నెల 31న ప్రచారం నిర్వహించారు.
Published : 04 Apr 2024 09:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్ చేసిన పోలీసులు
-
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
తండ్రిని చంపిన కుమార్తె అరెస్టు
-
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
-
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..