AP News: ఆర్టీసీలో వైకాపాకు అనుకూలంగా ప్రచారం.. ఉద్యోగులపై వేటు

ఆర్టీసీ (APSRTC) డిపోల్లో వైకాపాకు అనుకూలంగా ప్రచారం చేసిన ప్రజా రవాణాశాఖ (పీటీడీ) వైఎస్‌ఆర్‌ ఉద్యోగుల సంఘం నేతలపై వేటు పడింది. రాష్ట్ర అధ్యక్షుడు చంద్రయ్య సహా నలుగురిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ ఛైర్మన్‌ కాకర్ల వెంకట్రామిరెడ్డితో కలిసి పీటీడీ వైఎస్‌ఆర్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చంద్రయ్య తదితరులు కడప, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు డిపోల్లో గత నెల 31న ప్రచారం నిర్వహించారు.    

Published : 04 Apr 2024 09:31 IST

ఆర్టీసీ (APSRTC) డిపోల్లో వైకాపాకు అనుకూలంగా ప్రచారం చేసిన ప్రజా రవాణాశాఖ (పీటీడీ) వైఎస్‌ఆర్‌ ఉద్యోగుల సంఘం నేతలపై వేటు పడింది. రాష్ట్ర అధ్యక్షుడు చంద్రయ్య సహా నలుగురిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ ఛైర్మన్‌ కాకర్ల వెంకట్రామిరెడ్డితో కలిసి పీటీడీ వైఎస్‌ఆర్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చంద్రయ్య తదితరులు కడప, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు డిపోల్లో గత నెల 31న ప్రచారం నిర్వహించారు.    

Tags :

మరిన్ని