Congress Vs BJP: కడియం కావ్య, అరూరి రమేశ్‌ మధ్య మాటల యుద్ధం

వరంగల్ పార్లమెంటు స్ధానంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్, భాజపా అభ్యర్ధుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇద్దరూ పోటా పోటీ విమర్శలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య గుంటూరు వాసి అని.. వరంగల్‌తో సంబంధమేంటని భాజపా అభ్యర్ధి అరూరి రమేశ్‌ ప్రశ్నించారు. వెన్నుపోటు రాజకీయాలకు శ్రీహరి పెట్టింది పేరని.. ఆరోపించారు. తనపై వ్యక్తిగతంగా మాట్లాడే హక్కు అరూరి రమేశ్‌కు లేదని.. కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య స్పందించారు. 

Published : 12 Apr 2024 15:31 IST

వరంగల్ పార్లమెంటు స్ధానంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్, భాజపా అభ్యర్ధుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇద్దరూ పోటా పోటీ విమర్శలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య గుంటూరు వాసి అని.. వరంగల్‌తో సంబంధమేంటని భాజపా అభ్యర్ధి అరూరి రమేశ్‌ ప్రశ్నించారు. వెన్నుపోటు రాజకీయాలకు శ్రీహరి పెట్టింది పేరని.. ఆరోపించారు. తనపై వ్యక్తిగతంగా మాట్లాడే హక్కు అరూరి రమేశ్‌కు లేదని.. కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య స్పందించారు. 

Tags :

మరిన్ని