AP News: కౌలు రైతులకు వైకాపా ప్రభుత్వం ద్రోహం!

మాటల్లో మమకారం చూపిస్తూ కళ్లలో కారం కొట్టడమే జగన్ మార్క్ సంక్షేమం.

Published : 20 Apr 2024 14:17 IST

మాటల్లో మమకారం చూపిస్తూ.. కళ్లలో కారం కొట్టడమే జగన్ మార్క్ సంక్షేమం. రాష్ట్రంలో 40 శాతానికి పైగా వ్యవసాయం చేసే కౌలు రైతుల బతుకుల్ని సీఎం జగన్ ఆగం చేశారు. ప్రభుత్వం కౌలు కార్డులు ఇవ్వదు.. ఏడాదంతా సాగు చేసినా వాళ్లకు గుర్తింపు దక్కదు రాయితీలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందవు. కాలం కలిసిరాక, కనీస రాబడి దక్కక కౌలు రైతులు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 

Tags :

మరిన్ని