Ayodhya: భక్తుల రాకతో అయోధ్యలో జోరుగా వ్యాపారాలు

అయోధ్య రామమందిరం ఇంకో రెండు నెలల్లో ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడకు వస్తున్నారు. ఇది అయోధ్యకు ఆర్థికంగా ఎంతో ఊతమిస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే వేలాదిగా తరలి వస్తున్న భక్తులతో చిన్న, మధ్యతరహా వ్యాపారాలు రోజురోజుకూ పెరుగుతున్నాయన్నారు.

Published : 27 Nov 2023 19:17 IST

అయోధ్య రామమందిరం ఇంకో రెండు నెలల్లో ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడకు వస్తున్నారు. ఇది అయోధ్యకు ఆర్థికంగా ఎంతో ఊతమిస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే వేలాదిగా తరలి వస్తున్న భక్తులతో చిన్న, మధ్యతరహా వ్యాపారాలు రోజురోజుకూ పెరుగుతున్నాయన్నారు.

Tags :

మరిన్ని