Bandi Sanjay: భారాసకు అభ్యర్థులు కరవయ్యారు: బండి సంజయ్
భారాస ప్రజల్లో ఆదరణ కోల్పోయిందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆ పార్టీకి అభ్యర్థులు కరవయ్యారని విమర్శించారు. భారాస.. మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ను రగిలించే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతోందన్నారు.
Published : 13 Mar 2024 17:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!