Bandi Sanjay: ఇందిరమ్మ ఇళ్లకు వచ్చిన దరఖాస్తులెన్ని?మీరిచ్చేవి ఎన్ని?: బండి సంజయ్‌

ఏ ప్రాతిపదికన నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తారో ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ఆయన పర్యటించారు. పలు వార్డుల్లో ఎంపీ ల్యాడ్స్‌ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. పోరాటాలు తాము చేస్తే.. అధికారం కాంగ్రెస్‌ పార్టీ దక్కించుకుందని వ్యాఖ్యానించారు.

Published : 03 Mar 2024 19:47 IST

ఏ ప్రాతిపదికన నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తారో ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ఆయన పర్యటించారు. పలు వార్డుల్లో ఎంపీ ల్యాడ్స్‌ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. పోరాటాలు తాము చేస్తే.. అధికారం కాంగ్రెస్‌ పార్టీ దక్కించుకుందని వ్యాఖ్యానించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు