Bandi Sanjay: కాళేశ్వరంపై సీబీఐ విచారణకు కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు ఆదేశించడం లేదు?: బండి సంజయ్‌

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై సీబీఐ విచారణకు కేంద్రం సిద్ధంగా ఉందని ఎంపీ బండి సంజయ్‌ (Bandi Sanjay) పేర్కొన్నారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ ఈ అంశంపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ఆయన ప్రశ్నించారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ప్రజాహిత యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

Updated : 02 Mar 2024 15:39 IST

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై సీబీఐ విచారణకు కేంద్రం సిద్ధంగా ఉందని ఎంపీ బండి సంజయ్‌ (Bandi Sanjay) పేర్కొన్నారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ ఈ అంశంపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ఆయన ప్రశ్నించారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ప్రజాహిత యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు