Bandi Sanjay: కేసీఆర్‌ పాలనలోనే రైతులకు సంకెళ్లు వేశారు: బండి సంజయ్‌

గతంలో వర్షాలకు రైతులు నష్టపోతే కేసీఆర్ ఎందుకు పొలంబాట పట్టలేదని భాజపా జాతీయ కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay) ప్రశ్నించారు. భారాస పాలనలోనే రైతులకు సంకెళ్లు వేశారన్న ఆయన.. అధికారం లేకపోతే కేసీఆర్ కుటుంబం బతకలేకపోతోందని వ్యాఖ్యానించారు. భారాస హయాంలో పంట నష్టపోయిన రైతులకు రూ. 10 వేలు ఇస్తానన్న కేసీఆర్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.  

Updated : 06 Apr 2024 15:54 IST

గతంలో వర్షాలకు రైతులు నష్టపోతే కేసీఆర్ ఎందుకు పొలంబాట పట్టలేదని భాజపా జాతీయ కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay) ప్రశ్నించారు. భారాస పాలనలోనే రైతులకు సంకెళ్లు వేశారన్న ఆయన.. అధికారం లేకపోతే కేసీఆర్ కుటుంబం బతకలేకపోతోందని వ్యాఖ్యానించారు. భారాస హయాంలో పంట నష్టపోయిన రైతులకు రూ. 10 వేలు ఇస్తానన్న కేసీఆర్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.  

Tags :

మరిన్ని