Bandi Sanjay: కేసీఆర్ పాలనలోనే రైతులకు సంకెళ్లు వేశారు: బండి సంజయ్
గతంలో వర్షాలకు రైతులు నష్టపోతే కేసీఆర్ ఎందుకు పొలంబాట పట్టలేదని భాజపా జాతీయ కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay) ప్రశ్నించారు. భారాస పాలనలోనే రైతులకు సంకెళ్లు వేశారన్న ఆయన.. అధికారం లేకపోతే కేసీఆర్ కుటుంబం బతకలేకపోతోందని వ్యాఖ్యానించారు. భారాస హయాంలో పంట నష్టపోయిన రైతులకు రూ. 10 వేలు ఇస్తానన్న కేసీఆర్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
Updated : 06 Apr 2024 15:54 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!
-
ఎయిర్టెల్ లాభం 31% డౌన్.. కొత్తగా 78 లక్షల మంది కస్టమర్లు
-
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!